Pages

20111014

శ్రీ రంగపట్టణం - క్రిష్ణసాగర్ డాం - మైసూరు - సోమనతపూర్

బెంగుళూరు నుంచి మైసూరు వెళ్దాం అని అనుకుని, కావేరి సన్నిధి రిసార్ట్ లో ఒక రూం తీసుకున్నాం. బెంగుళూరు నుంచి మైసూరు హైవే, బావుంటుంది. ఉదయం ఆరింటికి బయల్దేరాము. బిదడి దెగ్గర మొదటి హాల్టు అనుకుని అలాగే ఆగాము. అక్కడ దొరికే బిదడి బిసి తట్టే ఇడ్లీ, చాల బావుంది. అది తినేసి మరల బయల్దేరాము. ఈసారి హాల్టు మండ్య. అక్కడనుంచి శ్రీ రంగాపట్టణం.  అప్పటికి సమాయం, పదిగంటలయ్యింది. అక్కడ శ్రీ రంగనాథ స్వామి గుడికి వెళ్లి, అక్కడనుంచి కలోనేల్ డన్జాన్స్, తరవాత జమ్మ మసీదు, చూసుకుని, రిసార్ట్ కి వెళ్ళాం. ఆ రిసార్ట్ కి ఆనుకుని కావేరి నది పాయ ఒకటి ఉంది. మధ్యాన్నం అంత ఆ నది వడ్డున సమయం గడిపి, తరవాత దేగ్గర్లోనే ఉన్న, గార్డెన్ హౌస్, సంగం. చూసుకుని బృందావనం(కృష్ణ సాగర్ డాం) కి బయల్దేరాము .














































c

0 comments: